వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కోనసాగుతూనే ఉంది.తాజాగా రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ఆర్కే సుమారు రెండు వేల మంది యువకులు,మహిళలతో సహా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు.
see also:మాజీ డీజీపీ సాయంతో వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!
స్థానిక కొర్లగుంట వద్దనున్న సుభాష్ నగర్లోని ఆర్కే చౌదరి ఇంటి నుండి ఆర్కే యువసేన ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీగా ఊరేగింపుగా బయలుదేరిన ఆయనకు లీలామహాల్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున భారీ స్వాగతం లభించింది..ఈ నేపథ్యంలో ఆయన నేత్రుత్వంలో వైసీపీలో చేరిన మొత్తం రెండు వేల మందికి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వనించారు..