Home / CRIME / కాల్వలో పడిన ట్రాక్టర్.. 15 మంది కూలీలు అక్కడికక్కడే మృతి

కాల్వలో పడిన ట్రాక్టర్.. 15 మంది కూలీలు అక్కడికక్కడే మృతి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది .ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ శివారు లక్ష్మీపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో పడింది. ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందారు ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఈ వ్యవసాయ కూలీలు ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు క్షతగాత్రులను భువనగిరి ఆసుపత్రికి తరలించారు.

see also:టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు

యాదాద్రి జిల్లా వలిగొండ మండలం నందనం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంతో పాటు అనేక మంది గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat