Home / ANDHRAPRADESH / ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే

ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే

ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం చేస్తాడు కాబట్టి ప్రతికార్యకర్త అప్రమత్తంగా ఉండి, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

డోన్ లో దారుణం..ప్యాసింజర్ రైలులో

 

అలాగే వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలను తెలియజేయాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 165 అసెంబ్లీ సీట్లు తగ్గకుండా గెలుపొందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రతి కార్యకర్తకు వైసీపీ ఎప్పటికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరో కుంభకోణం.. ఎయిర్‌ ఏషియా స్కాంలో చంద్రబాబు..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat