Home / ANDHRAPRADESH / ఖచ్చితంగా బుద్ధి చెబుతారని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌..

ఖచ్చితంగా బుద్ధి చెబుతారని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ఏపే ప్రధాన ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.’అని ఆయన శనివారం ట్వీట్‌ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ ట్వీట్ ఏపీలో ప్రతి ఒక్కరిని అలోచింపజేస్తుంది.

ఏపీలో చంద్రబాబుకు పెద్ద షాక్…అనకాపల్లి టీడీపీ ఎంపీ..వైసీపీలోకి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat