Home / SLIDER / నేడు సిరిసిల్లలోమంత్రి కేటీఆర్ పర్యటన

నేడు సిరిసిల్లలోమంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా ఈ నెల 10న రై తులకు చెక్కుల పంపపిణీ, పట్టదారు పాసుపుస్తకాలు అందజేయనున్నది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు అ వగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నారు. స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు రైతు సమన్వయ స మితి జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య బుధవారం పత్రికలకు విడుద ల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభ, మానకొండూరు ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొంటారు. ఈసదస్సులో జిల్లాలోని 13 మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి సభ్యులు సింగిల్ విండోల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొననున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat