తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.ఈ ఫలితాలలో ఫస్టియర్ లో 62.35 శాతం ఉత్తిర్ణ త నమోదు కాగా సెకండ్ ఇయర్ లో 67.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంటర్ సెకండ్ ఇయర్ లో 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో మేడ్చల్,కొమురం భీ మ్.జిల్లాలు ఉండగా రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉన్నది.చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా(40శాతం) ఉంది.మీ ఫలితాలు చూడాలనుకుంటే ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేయండి.
