తెలంగాణ రాష్ట్ర ఐటీ ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సహకారం తో హైదరాబాద్ మహానగరంలో జీ హెచ్ ఎం సీ పరిథిలోని మియపూర్ డివిజన్ మయూరి నగర్ లో కేంద్రీయవిహార్ నుండి RL సిటీ వరకు ,జెపిన్ నగర్ రోడ్ల అభివృద్ధి పనులను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ హరిచందన ,స్థానిక ఎమ్మెల్యే ,మియపూర్ కార్పొరేటర్,సంబంధిత అధికారులు పాల్గొన్నారు ..
