Home / TELANGANA / జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిది..సీఎం కేసీఆర్

జగ్జీవన్ రామ్ చేసిన కృషి మరువలేనిది..సీఎం కేసీఆర్

స్వతంత్ర భారత్ ను ఈ దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా తీర్చిదిద్దడం లో బాబు జగ్జీవన్ రామ్ గారి కృషి ఎంతో వుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు . నేడు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా  గుర్తు తెచ్చుకున్నారు.ఆయన దళితుల కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడి గా, సంఘసంస్కర్తగా , ప్రజా నాయకుడిగా జగ్జీవన్ రామ్ ప్రజలకు ఎప్పుడు గుర్తు వుండి పోతారని సీఎం కేసీఆర్ అన్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat