Home / SLIDER / గ్రేట్ సచిన్..జీతం మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేశాడు

గ్రేట్ సచిన్..జీతం మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేశాడు

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపిగా ఆరేళ్ల కాలంలో జీతభత్యాల కింద తాను పొందిన సుమారు రూ.90 లక్షలను ఆయన ప్రధాని సహాయ నిధికి విరాళంగా ఇచ్చేశారు. దీనికి సంబంధించి పిఎంఒ నుంచి ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. “సచిన్‌ చేసిన సాయంపై పిఎంఒ కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. సచిన్‌ ఇచ్చిన విరాళాన్ని ఇతరులకు సహాయం చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించొచ్చని పిఎంఒ పేర్కొంది.” మరోవైపు సచిన్ రాజ్యసభ సభ్యుడుగా ప్రభుత్వం కేటాయించిన రూ.30 కోట్ల నిధుల్లో దేశవ్యాప్తంగా రూ.7.4 కోట్ల విలువైన 185 ప్రాజెక్టులను మంజూరు చేశారని ఆయన కార్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat