Home / CRIME / 30 ఏళ్ల మహిళ… ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ ..డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ ను ఏం చేసిందో తెలుసా..!

30 ఏళ్ల మహిళ… ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ ఆర్డర్ ..డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్‌ ను ఏం చేసిందో తెలుసా..!

మనం చూశం చాల సార్ల్ ఆన్ లైన్ లో మనం ఆర్డర్ ఇచిన సమయం కంటే చాల లేటుగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం కొంచెం కోపం చూపిస్తుంటాము. తాజాగా ఓ మహిళ విచక్షణ కోల్పోయి…క్షణికావేశంలో… ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన ఢిల్లీలోని నిహల్‌ విహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… తను ఫ్లిప్‌కార్ట్‌లో బుక్‌ చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌… ఆలస్యంగా తీసుకొచ్చాడని… ఓ మహిళ… డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది. కత్తితో 20సార్లు పొడిచి… తీవ్రంగా గాయపర్చింది. ఈ దారుణ ఘటన అంతా అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో … విషయం బయటకు తెలిసింది.

నిహల్‌ విహార్‌లోని… అంబికా ఎన్‌క్లేవ్‌లో నివసించే 30ఏళ్ల మహిళ… ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసింది. ఫోన్‌ను డెలివరీ చేసేందుకు… కేశవ్‌ అనే డెలివరీ బాయ్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో… ఫోన్‌ ఎందుకు ఆలస్యంగా తీసుకొచ్చావని… కేశవ్‌తో వాగ్వాదానికి దిగింది. గొడవ పెద్దది కావడంతో… సహనం కోల్పోయిన… ఆ మహిళ డెలివరీ బాయ్‌ను కత్తితో 20 సార్లు దారుణంగా పొడిచింది. ఈ దారుణ ఘటన అంతా అక్కడి సీసీటీవీలో రికార్డవడంతో… తీవ్ర గాయాలపాలైన కేశవ్‌ను సమీపంలోని సంజయ్‌ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు. మహిళను, ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat