Home / NATIONAL / బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై ..!

బీజేపీ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై ..!

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.ఈ విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేకే మిశ్రా తెలిపారు.

SEE ALSO :పార్టీ మార్పుపై మంత్రి హరీష్ రావు క్లారిటీ..!

త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అభయ్ మిశ్రా ,పరాస్ సక్లేచా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.

SEE ALSO :వాట్సాప్ ఉంటె చాలు..ఈ నెంబర్ తో మీకు కావాల్సిన ట్రైన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

ఈ సందర్భంగా కేకే మిశ్రా మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ,ఇతర నేతలతో సహా మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి చేరనున్నారు అని ఆయన అన్నారు.

SEE ALSO :ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat