Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వాఖ్య‌లు

చంద్ర‌బాబు మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం ఉంటే..వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వాఖ్య‌లు

తెలుగుదేశం పార్టీ అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించిన అడ్డగోలు ఫిరాయింపులపై ప్ర‌తి పక్ష నేత, వైసీపీ అద్య‌క్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మంండిపడ్డారు. ప్ర‌జా స‌మ‌స్య కొర‌కు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్పాయాత్ర‌లో వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబుపై నిప్పులు చేరిగారు. ప్ర‌కాశం జిల్లాలో 105 రోజు పాద‌యాత్ర‌లో బాగంగా ‘ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. కాబట్టే వారిని ఎన్నికల్లో గెలిపించుకునే సాహసం చేయని అసమర్థ ముఖ్యమంత్రి మీరు’అని ఆయన విరుచుకుపడ్డారు. మోసాలు చేసే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా.. అని ప్ర‌జ‌ల‌ను ప్రశ్నించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat