Home / ANDHRAPRADESH / ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!

ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మరణించారు.రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్న దొర కొద్దిసేపటి క్రితం చనిపోయారు.అయితే అకస్మాత్తుగా అతనకి గుండెపోటు రావడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

See Also:మహిళను మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి నారాయణ ..!

అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన మృతి చెందారు.మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు అనే వార్త తెలుసుకున్న టీడీపీ నేతలు ,కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.సింగన్న దొర 1994-99 కాలంలో పోలవరం ఎమ్మెల్యేగా పని చేశారు.

See Also:7లక్షల డాలర్లు లంచం తీసుకున్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat