Home / ANDHRAPRADESH / కేంద్ర బడ్జెట్‌ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!

కేంద్ర బడ్జెట్‌ : ఏపీ, తెలంగాణలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఇవే..!

2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు కేటాయింపులు చేశారు.ఆ వివరాలు మీ కోసం..

ఆంధ్రప్రదేశ్‌లో

  • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ.32కోట్లు,
  • కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు,
  • గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు,
  • ఎన్‌ఐటీకి రూ.54కోట్లు,
  • ఐఐటీకి రూ.50కోట్లు,
  • ట్రిపుల్‌ ఐటీకి రూ.30 కోట్లు,
  • ఐఐఎంకు రూ.42 కోట్లు,
  • ఐఐఎస్‌సీఆర్‌కు రూ.49కోట్లు,
  • విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.1,400 కోట్లు,
  • విశాఖ పోర్టుకు రూ.108 కోట్లు,
  • డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌కు రూ.19.62కోట్లు ఇచ్చారు. అలాగే, పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు కేటాయించారు.

 

తెలంగాణ రాష్ట్రం కు 

  • పరిశ్రమలలకు వడ్డీ రాయితీ కోసం రూ.50 కోట్లు,
  • నల్గొండ-లింగంగుంట మార్గంలో 129 కి.మీ. మేర ఎలక్ట్రికేషన్,
  • పెద్దపల్లి-లింగంపేట మార్గంలో 83కి.మీ. మేర ఎలక్ట్రికేషన్ కోసం కేటాయించారు.
  • హైదరాబాద్‌ ఐఐటీకి రూ.75 కోట్లు,
  • గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10 కోట్లు, సింగరేణికి రూ.2 వేల కోట్లు కేటాయించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat