Home / ANDHRAPRADESH / 31న తిరుమల ఆలయం మూసివేత..

31న తిరుమల ఆలయం మూసివేత..

ఈ నెల 31 న తిరుమల ఆలయం ముసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.ఈ నెల 31 న చంద్రగహణం కారణంగా ఉదయం 11గంటల నుండి రాత్రి 9.30గంటల వరకు ఆలయ తలుపులు ముసివేయనున్నట్లు వారు  ఒక ప్రకటనలోతెలిపారు.జనవరి 31న సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుందన్నారు. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నట్టు వారు తెలిపారు.కాగా రాత్రి 10.30 నుంచి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుందన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat