Home / CRIME / ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ…ఏం చేసిందో తెలుసా

ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ…ఏం చేసిందో తెలుసా

పెళ్లి కాకముందు.. పెళ్లి అయిన తర్వాత తన ప్రియుడు కార్తీక్ ఇచ్చిన శృంగార సుఖాన్ని వివాహమైన తర్వాత తన భర్త వద్ద పొందలేక పోయాననీ, అందుకే భర్త అడ్డు తొలగించుకుని శాశ్వతంగా ప్రియుడితోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు భర్తను చేసిన కేసులో ప్రధాన నిందితురాలైన భార్య జ్యోతి చెప్పుకొచ్చింది. భువనగిరి జిల్లాలో కార్పెంటర్ నాగరాజు అనే వ్యక్తి హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. నాగరాజును ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డి శివారుగూడెం వద్ద డిసెంబర్ 31న నాగరాజు మృతదేహానిన గుర్తించి.. దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే.

పాలమూరు జిల్లాకు చెందిన కార్పెంటర్ అయిన నాగరాజుకు, జ్యోతికి ఐదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి బాబు, ఒక పాప ఉన్నారు. వివాహం అయినప్పటి నుంచి లాలాపేటలో నివాసముంటున్నారు. అయితే జ్యోతి నాచారంలో ఆరేండ్ల కింద తమ బంధువుల పెళ్లికి వెళ్లగా అక్కడ కార్తీక్ అనే యువకుడు పరిచయమయ్యాడు. మూడు, నాలుగు నెలల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం జ్యోతి ఇంట్లో తెలియడంతో.. ఆమెను మందలించారు. బాబు, పాప ఉన్నప్పటికీ.. జ్యోతికి ప్రియుడిపై మోజు పడింది. తన ప్రియుడిని రహస్యంగా కలుసుకుంటూ శారీరకసుఖం పొందుతూ వచ్చింది. ఈ అయితే, శాశ్వతంగా చెంతనే ఉండాలని భావించిన జ్యోతి, ప్రియుడు, అతని స్నేహితుల సహకారంతో భర్తను చంపేసింది.

అయితే, నాగరాజును హత్య చేసిన నిందితుల్లో ఒకరైన నరేష్ గురువారం లాలాపేటలో గొంతుకోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ హత్య కేసులో తన ఒక్కడినే ఇరికించే ప్రయత్నం జరుగుతుందని నరేష్ ఆరోపించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి.. నాగరాజు హత్య కేసును ఛేదించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat