Home / SLIDER / ఒకే వేదిక పై కమల్ హాసన్ ,కేటీఆర్..!

ఒకే వేదిక పై కమల్ హాసన్ ,కేటీఆర్..!

ఈ ఏడాది వచ్చే నెల ( ఫిబ్రవరి) 10, 11వ తేదీల్లో అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో జరగనున్న 15వ భారత వార్షిక సదస్సుకు కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, పంజాబ్‌ సీఎం అమరీందర్, సినీ నటుడు కమల్‌ హాసన్‌ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని నిర్వాహకులు  ఒక ప్రకటనలో తెలిపారు . ఈ సదస్సులో ‘భారత్‌ – అద్భుత ఆవిష్కరణలు’ అనే అంశంపై చర్చ జరగనుంది.అయితే ఈ  సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, బీజేపీ ఎంపీ పూనమ్‌ మహాజన్, కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి, నటి దివ్య స్పందన, క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఆదిల్‌ జైనుల్‌బాయ్‌ తదితరులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు మీడియా కు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat