Home / TELANGANA / ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి

ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి

ప్రపంచ తెలుగుమహాసభల ముగింపువేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పర్యటనను ముగించుకోని ఢిల్లీకి పయనమయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat