గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తుంది. గుజరాత్లో బీజేపీ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..కాంగ్రెస్ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
హిమాచల్ప్రదేశ్లో బీజేపీ 41 స్థానాలు, కాంగ్రెస్ 23 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.