Home / ANDHRAPRADESH / జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు

జగన్ పాదయాత్ర 500 కిలో మీటర్లు

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ‌గ‌న్ పాదయాత్ర అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం మండ‌లం గొట్లూరులో త‌న పాద‌యాత్ర కొన‌సాగుతున్నది. దీంతో జగన్ పాదయాత్ర శనివారంతో 500 కిలో మీటర్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ‌న్ మొక్క‌నాటారు.ఇప్పటివరకూ అనంతపురం నియోజకవర్గంలోని గుంతకల్, తాడపత్రి, ఉరవకొండ, రాప్తాడు, అనంతపురం అర్బన్ నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ధర్మవరం నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్ర చేశారు. ఇకపోతే.. ఆదివారం జ‌గ‌న్‌ తుమ్మల, తిప్పేపల్లి క్రాస్‌, రావులచెరువు ఎస్సీ కాలనీల మీదుగా ప్రజాసంకల్పయాత్రను కొన‌సాగిస్తారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రావులచెరువు గ్రామంలో త‌మ‌ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, రాష్ట్ర స‌ర్కారుని విమ‌ర్శిస్తూ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat