Home / SLIDER / రేపటి నుంచి 24 గంటల విద్యుత్.. కేసీఆర్

రేపటి నుంచి 24 గంటల విద్యుత్.. కేసీఆర్

 ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమావేశమయ్యారు. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి (రేపటి) నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వారంలో ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరాలో లోటు పాట్లను అంచనా వేయనున్నారు. లోటుపాట్ల అంచనాలతో 2018 ఏప్రిల్ నుంచి నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat