Home / SLIDER / 27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

27న అసెంబ్లీ ముట్టడి..ఉత్తమ్

ఈ నెల 27న గాంధీ భవన్  నుంచి పాదయాత్రగా  వెళ్లి అసెంబ్లీని  ముట్టడిస్తామన్నారు  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీ భవన్ లో  సమావేశమైన  కిసాన్ సెల్… ఏకగ్రీవ  తీర్మానాలు ప్రకటించింది.  రైతులకు రెండు లక్షల  రుణమాఫీ  ఏకకాలంలో ఇవ్వాలని  నిర్ణయించామన్నారు  . పత్తి క్వింటాలుకు 5వేలు  తగ్గుకుండా చూస్తామన్నారు.  నష్టపోయిన మొక్కజొన్న,  వరి పంటలకు… ఎకరాకు 15 వేలు, పత్తికి 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి  డిమాండ్ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat