Home / ANDHRAPRADESH / అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే…సిబ్బంది మాత్రం ఎందుకు పారిపోయారు

అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే…సిబ్బంది మాత్రం ఎందుకు పారిపోయారు

ఏపీలోని అన్ని నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

*కడప నారాయణ కళాశాల హాస్టల్ క్యాంపస్లో పావని అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు గురైంది.**అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే కళాశాల సిబ్బంది మాత్రం తెల్లవారు జామున 4.30 కు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి, కడప రిమ్స్ లో జాయిన్ చేసి పారిపోయిన యాజమాన్యం.

Posted by Mana Rayachoti Varthalu on Thursday, 5 October 2017

అయితే అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే కళాశాల సిబ్బంది మాత్రం కడప రిమ్స్ లో జాయిన్ చేసి తెల్లవారు జామున 4.30 కు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పారిపోయినట్టు సమచారం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat