పూనమ్ కౌర్, పార్వతీ మెల్టనే కాదు.. మరో ఐదారుగురుతోనూ పవన్ ఎఫైర్..!! ఉంది. ఫ్యాన్స్ను, ముగ్గురు భార్యలను కాపాడలేని వ్యక్తి సినీ నటులు పూనమ్ కౌర్, పార్వతీ మెల్టన్తోనే కాకుండా మరో ఐదారుగురుతోనూ ఎఫైర్ పెట్టుకున్న వ్యక్తి రాష్ట్రాన్ని కాపాడగలడా..? నేను నోరు విప్పితే పవన్ కల్యాణ్ ముంబయి హోటల్ గుట్టు రట్టవుతుంది. ఎఫైర్లో భాగంగా పూనమ్ కౌర్, పార్వతీ మెల్టన్కు ఎంత చెల్లించింది కూడా చెప్తా అంటున్నాడు కత్తి మహేష్.
ఇక అసలు విషయానికొస్తే.. కత్తి మహేష్ ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కల్యాణ్ పూనం కౌర్, పార్వతీ మెల్టన్లతో ముంబయిలోని ఓ హోటల్లో వారం రోజులపాటు గడిపాడని, అందుకు సంబందించిన బిల్లులతో సహా నా వద్ద ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా.. పార్వతీ మెల్టన్, పూనం కౌర్ అడ్డం తిరగడంతో వారికి అప్పటికప్పుడు 40 కోట్లకు పైగా పవన్ కల్యాణ్ చెల్లించాడని చెప్పారు కత్తి మహేష్. అప్పట్నుంచి వారికి సినీ ఇండస్ర్టీలో అవకాశాలు తగ్గాయని, అంతేకాకుండా పవన్ కల్యాణ్ ఇప్పటికీ రేణుదేశాయ్లానే పార్వతీ మెల్టన్కు, పూనంకౌర్ అనధికార భరణం చెల్లిస్తున్నాడని, అందుకు సంబంధించిన బ్యాంక్ సమాచారం తన వద్ద ఉంది, ఏ ఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి.. ఎప్పుడెప్పుడు వారి ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది.. అన్ని విషయాలను తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడిస్తానని చెప్పాడు కత్తి మహేష్.
ఇటీవల కాలంలో పూనం కౌర్, పార్వతీ మెల్టన్తో ఒకే రూంలో పవన్ కల్యాణ్ ఉన్నాడని చెప్పిన కత్తి మహేష్.. ఇప్పడు వారికి చెల్లింపుల నిమిత్తం ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలను త్వరలో బయటపెడతానని చెప్పడం గమనార్హం. కత్తి మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు.. నిజమో..!! కాదో..!! పవన్ అభిమానులే చెప్పాలి.